కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం పీజీటీల జీతాలను 12 వేల నుంచి 26,759 వేలకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
AP 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది. ఫలితాలను ఈ క్రింది లింక్ ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు....
No comments:
Post a Comment