ఈ రోజు PRC స్టీరింగ్ కమిటీ నిర్ణయాలు:
1. ప్రతీ ఉద్యోగి DDO కు పాత జీతాలే ఇవ్వాలని లెటర్ ఇవ్వాలి.
2. PRC జీఓలు ఇచ్చే వరకు చర్చలకు వెళ్లకూడదన్న నిర్ణయం కొనసాగించాలని.
3. 3వ తారీఖు "ఛలో విజయవాడ" ప్రోగ్రాం సక్సెస్ పై ప్రతీ సంఘం క్రిందకు పిలుపు ఇవ్వాలి
2003 కు ముందు నోటిఫికేషన్ వచ్చి 2004 తరువాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ వర్తింప జేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు. Click Here To Do...
No comments:
Post a Comment