ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ పరీక్షలు యధాతథం.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం.
విద్యార్థులకు నష్టం కలగకూడదనే ఈ నిర్ణయం :సీఎం వైఎస్ జగన్
ఈ రోజు నిర్వహించే క్లస్టర్ కాంప్లెక్ సమావేశం యొక్క సెషన్స్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు, చివరలో సబ్మిట్ చేయవలసిన ఫీడ్ బ్యాక్ ఫామ్ Clus...
No comments:
Post a Comment