ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ పరీక్షలు యధాతథం.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం.
విద్యార్థులకు నష్టం కలగకూడదనే ఈ నిర్ణయం :సీఎం వైఎస్ జగన్
రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. Click Here to download go
No comments:
Post a Comment