ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్.ఈ నెలాఖరికి ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ నియామకం.
రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. Click Here to download go
No comments:
Post a Comment