ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్.ఈ నెలాఖరికి ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ నియామకం.
AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx
No comments:
Post a Comment