ఏపీ టెట్ - అక్టోబర్ - 2025 ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఏపీ టెట్ (AP TET) అక్టోబర్ - 2025 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.
పరీక్షా వివరాలు:
పరీక్ష తేదీలు: డిసెంబరు 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు (10 రోజుల పాటు).
దరఖాస్తుదారులు: 2,71,692 మంది
హాజరైన వారు: 2,48,427 మంది.
ఫలితాల గణాంకాలు:
మొత్తం ఉత్తీర్ణత: 39.27% శాతం (అనగా 97,560 మంది అభ్యర్థులు).
ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు: 31,886 మంది హాజరుకాగా, వారిలో 47.82% శాతం (15,239)*
అభ్యర్థులు తమ క్యాండిడేట్ లాగిన్ ద్వారా ఈ క్రింది వెబ్సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు:*
అంతేకాకుండా, 9552300009 అనే వాట్సాప్ (WhatsApp) నంబర్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం. వెంకట కృష్ణారెడ్డి గారు తెలిపారు
No comments:
Post a Comment