ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ పరీక్షలు యధాతథం.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం.
విద్యార్థులకు నష్టం కలగకూడదనే ఈ నిర్ణయం :సీఎం వైఎస్ జగన్
AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx
No comments:
Post a Comment